మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో ఉన్న ఎఱ్ఱకుంట చెరువు కట్టను, తూమును అధికారులతో కలిసి పరిశీలించిన

Spread the love

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో ఉన్న ఎఱ్ఱకుంట చెరువు కట్టను, తూమును అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ *


సాక్షిత : ఏళ్ల క్రితం మూతబడిన తూమును పునరుద్ధరించడంతోపాటు విజయ్ మోహన్ రెడ్డి పెట్రోల్ పంపు వరకు కొత్తగా పెద్ద నాలాను రూ.1 కోటితో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు

మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్న యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఆర్డిఓ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఇరిగేషన్ డీఈ మనోహర్, కౌన్సిలర్లు అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page