మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11 మహబూబ్ నగర్ పార్లమెంట్ లోక్ సభ స్థానానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మున్న బాషా గారు ,రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ కి ఎంఐఎం పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు సమర్పించారు.…
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మహబూబ్ నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి.
మహబూబ్ నగర్ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు జితేందర్ రెడ్డి ని అయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి , మక్తల్ ఎమ్మెల్యే వాకిటి. శ్రీహరి , నారాయణ పేట్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, టీపీసీసీ…
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో ఉన్న ఎఱ్ఱకుంట చెరువు కట్టను, తూమును అధికారులతో కలిసి పరిశీలించిన
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో ఉన్న ఎఱ్ఱకుంట చెరువు కట్టను, తూమును అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ * సాక్షిత : ఏళ్ల క్రితం మూతబడిన తూమును పునరుద్ధరించడంతోపాటు…
కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ , జిల్లా కలెక్టర్ రవి నాయక్ తో పరిశీలించారు.
మహబూబ్ నగర్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ను లక్ష్మమ్మ అనే చాటుకుని ఆప్యాయంగా పలకరించారు. ఆమె సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకునేందుకు వచ్చిందని భావించిన మంత్రి… ఏమైనా సమస్యలు ఉన్నాయా,…
నెల రోజులపాటు పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు చేపట్టి రేపు రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం జరుపుకోబోతున్న ముస్లిం సోదర సోదరీమణులకురాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం…
ఆర్టీసిని కాపాడుకునే బాధ్యత కార్మికులు, ప్రయాణీకులదేతొర్రూరు నుండి హైదరాబాద్ కు సూపర్ లగ్జరీ బస్సులుప్రతి రోజూ రెండు ట్రిప్పులుతొర్రూరు నుండి తిరుమలగిరి మీదుగా ఉప్పల్ వరకురెండు బస్సులను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లిసద్వినియోగం చేసుకోవాలని ప్రయాణీకులకు పిలుపునిచ్చిన మంత్రి సాక్షిత తొర్రూరు పాలకుర్తి…
మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ను మే 6న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చే ప్రారంభం.
సాక్షిత : ఐటీ టవర్ ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డా.V. శ్రీనివాస్ గౌడ్ ఆదేశం.బెంగళూరు హై వే నుండి ఐటీ టవర్ కు 100 Ft నూతన కనెక్టింగ్ రోడ్డు కు అనుసంధానంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా…
సాక్షిత : మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు.తొలుత పాఠశాలలో తరగతి గదులకు నేరుగా వెళ్లి విద్యార్థులతో…