కార్పొరేటర్లు, అధికారులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు

Spread the love

కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,కమీషనర్ రామకృష్ణ రావు , కార్పొరేటర్లు, అధికారులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (EVM)పనితీరు మరియు ఎలక్షన్ కమీషన్ ద్వారా పోలింగ్ బూత్ వైజ్ అవగాహన వంటి విషయాల్ని పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,అధికారులు, సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page