బౌరంపేట్ బంగారు మైసమ్మ ఆలయ వార్షికోత్సవం మరియు బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

Spread the love

బౌరంపేట్ బంగారు మైసమ్మ ఆలయ వార్షికోత్సవం మరియు బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో శ్రీ బంగారు మైసమ్మ ఆలయ వార్షికోత్సవం మరియు బోనాల పండుగ జాతరలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి వివేకానంద గారు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రంగారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జీవన్, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులూ మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, ధర్మ రెడ్డి, ఎస్ వీ సురేందర్ రెడ్డి, వీర రెడ్డి, రాఘవ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రాజి రెడ్డి, శేఖర్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page