ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని సన్మానించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ , మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…

శంకర్‌పల్లి మున్సిపల్ ఇంచార్జ్ ను సన్మానించిన బిజేవైఎం అధ్యక్షుడు

శంకర్‌పల్లి బిజెపి మున్సిపల్ ఇన్చార్జిగా ఇటీవల వాసుదేవ్ కన్నా నియామకమయ్యారు. మండల బిజెపి అధ్యక్షుడు హర్షవర్ధన్ నాయక్… వాసుదేవ్ కన్నాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలోబిజేవైఎం మున్సిపల్ అధ్యక్షుడు లోకేష్, వీరప్ప, శ్రీనివాస్ ఉన్నారు.

కొండకల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షుడిని సన్మానించిన కొండకల్ గ్రామ యువకులు

కొండకల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షుడిని సన్మానించిన కొండకల్ గ్రామ యువకులు శంకర్‌పల్లి:మార్చ్ 24 (సాక్షిత న్యూస్) కొండకల్ మత్స్య పారిశ్రామ సంఘానికి బుధవారం ఎన్నికలు జరపగా మన్నె నరసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇట్టి ఎన్నికలు గుర్రపు శాలిని, చంద్రశేఖర్…

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ని సన్మానించిన జ్యోతి బీమ్ భరత్ దంపతులు

చేవెళ్ల పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ చౌరస్తాలో గల జేపిఎల్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. చేవెళ్ల నియోజకవర్గ…

శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్

శంకర్‌పల్లి మున్సిపల్ నూతన కమిషనర్ ను పురపాలక సంఘం కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొనింటి శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ కు ప్రెసిడెంట్ శశికాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ పరిధిలో ఉన్న 15…

సిసి రోడ్లు వేయించినందుకు కార్పొరేటర్ గారిని సన్మానించిన గౌతమ్ నగర్ కాలనీవాసులు……

పటాన్చెరు లోని గౌతం నగర్ కాలనీలో GHMC నిధులు 42 లక్షలతో నూతన సిసి రోడ్లు వేయించినందుకు కార్పొరేటర్ గారిని సన్మానించిన గౌతమ్ నగర్ కాలనీవాసులు…… పటాన్చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీలో పాత రోడ్లు దెబ్బతిని కాలనీవాసులు రాకపోకలకు…

శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను సన్మానించిన తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. మహేశ్వరరావు

శంకర్‌పల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ ను తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యా యుడు డా మహేశ్వర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉత్తమ ఎంపీడీవో అవార్డు అందుకున్న ఎంపీడీవో వెంకయ్యకు…
Whatsapp Image 2024 01 30 At 6.54.15 Pm

శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ ను సన్మానించిన గోపులారం సర్పంచ్ శ్రీనివాస్

గణతంత్ర దినోత్సవం రోజున శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ కు జిల్లా ఉత్తమ అవార్డు రావడం జరిగింది. జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి, శంకర్‌పల్లి మండల గోపులారం గ్రామ సర్పంచ్ పొడువు శ్రీనివాస్ ఎండిఓ కార్యాలయంలో ఎంపీడీవో వెంకయ్య…

పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పాయం ని సన్మానించిన అనుచరులు

కరకగూడెం మండలంలో పర్యటించిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని వారి అనుచరులైన చిరుమళ్ళ గ్రామానికి చెందిన ఎర్ర సురేష్, మాజీ సర్పంచ్ సమ్మక్క, కరకగూడెం గ్రామానికి చెందిన జలగం కృష్ణ వారి నివాసాలలో శాలువాతో సన్మానించి పూల బొకే…

ఫోటో జర్నలిస్టులను సన్మానించిన సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు

సాక్షిత – సిద్ధిపేట బ్యూరో చీఫ్ :ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫోటో జర్నలిస్టులను శనివారం టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు…

You cannot copy content of this page