కొండకల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షుడిని సన్మానించిన కొండకల్ గ్రామ యువకులు

Spread the love

కొండకల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ అధ్యక్షుడిని సన్మానించిన కొండకల్ గ్రామ యువకులు

శంకర్‌పల్లి:మార్చ్ 24 (సాక్షిత న్యూస్) కొండకల్ మత్స్య పారిశ్రామ సంఘానికి బుధవారం ఎన్నికలు జరపగా మన్నె నరసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇట్టి ఎన్నికలు గుర్రపు శాలిని, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి .ఈ సందర్భంగా ఆదివారం రోజు యువకులు నరసింహులును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ తరుణంలో నర్సింలు మాట్లాడుతూ సంఘానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు అయినా అందరం కలిసికట్టుగా చేస్తామని తెలియజేశారు. ప్రజలు తమపై ఉన్న నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందం గా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ ప్రవీణ్ ,శివ ,దినేష్, వంశీ, అరుణ్, ఆనంద్ ,మహేష్, శివ, అరుణ్ పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page