చొప్పరి జయశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ బండి సంజయ్..

Spread the love

MP Bandi Sanjay visited the family members of Choppari Jayashree.

చొప్పరి జయశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ బండి సంజయ్..


సాక్షిత : కరీంనగర్ జిల్లా బిజెపిమహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ తండ్రి ఎం సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా చొప్పరి జయ కుటుంబ సభ్యులను ఎంపీ బండి సంజయ్ ఓదార్చి మనోధైర్యం కల్పించారు. పరామర్శ కార్యక్రమంలో స్థానిక బిజెపి శ్రేణులు కూడా పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page