మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన

Spread the love

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి

సాక్షిత – సిద్దిపేట బ్యూరో :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన పొదిల నర్సవ్వ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పరామర్శించారు. మనోధైర్యం కోల్పోవద్దని వారి కుటుంబ సభ్యులకు సూచించారు. వీరితో రాజిరెడ్డి పోలు శ్రీనివాస్ మెదీని ఆంజనేయులు పోలు సందీప్ గంటల రాజేందర్ సతీష్ మృతురాలి కుటుంబ సభ్యులున్నారు.

Related Posts

You cannot copy content of this page