ఎస్టీ కమిషన్ సభ్యులను ఘనంగా సన్మానించిన ఐటీడీఏ పీవో

Spread the love

ITDA PO honored ST Commission members

ప్రకాశం జిల్లా….!!!”” పెద్ద దోర్నాల మండలంలోని, చింతల గిరిజన గూడెం సమీపంలోని పెద్ద చామ సందర్శనకు వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవి మరియు ఎస్టీ కమిషన్ సభ్యులను ఘనంగా సన్మానించిన ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి, చింతల గిరిజన పెద్దలు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పెద్ద చామ గిరిజన గూడెం ను ప్రత్యేకంగా సందర్శించాలి

అనే ఉద్దేశంతో పెద్ద చామకు వచ్చిన ఎస్టి కమిషన్ సభ్యులు గిరిజనులతో మమేకమై వారి స్థితిగతులు క్షుణ్ణంగా గమనించి, వారికి కావలసిన మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, విద్యుత్తు, రోడ్డు సదుపాయాల గురించి అధికారులతో చర్చించి తగు చర్యలు తీసుకునే విధంగా చూడాలని ఆదేశించారు,

ఈ రాత్రికి గిరిజనులు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గుడిసెల్లో పెద్ద చామ గిరిజన గూడెం లోని బసచేశారు, * సాక్షిత . పెద్ద దోర్నాల

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page