లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక వైపు పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నిర్వహణ, విధులు నిర్వహించే ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్లతో బిజీగా ఉన్న ఎన్నికల సంఘం.. తక్కువ ఓటింగ్…
లాకప్ లో వేసి, అకారణంగా కొట్టి, రెండు చేతులు విరగ గోట్టిన ఎస్సై.. ప్రజారక్షణకు కాపాడాల్సిన అధికారే.? అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు… అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన నేరెళ్ళ శారద అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ నేరెళ్ళ…
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్ కి పంపించారు. తన రాజీనామాపై వాసిరెడ్డి పద్మ అధికారిక ప్రకటన చేయనున్నారు.
సాక్షిత తిరుపతి నగరం:రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న చర్యలపై తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రానున్న…
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎన్నికైన సిరిసిల్ల రాజయ్య ని,సభ్యులుగా ఎన్నికైన సుంకేపల్లి సుధీర్ రెడ్డి ని,మలోత్ నెహ్రూ నాయక్ ని సచివాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు…
దసరా సెలవుల్లో పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలకు సిఫారసు:రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు Bathula Padmavathi
Baptla పట్టణంలో మరియు జిల్లాలో:దసరా సెలవుల్లో రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తెరవడానికి వీలులేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు Bathula Padmavathi అన్నారు. పత్రికా ప్రకటనలో…
సీఎంఆర్ఎఫ్ తో ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా.. పేదల ఆరోగ్యానికి సంజీవని సీఎంఆర్ఎఫ్ ఆపదలో అపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ : సునితాలక్ష్మారెడ్డి వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితాలక్ష్మారెడ్డి కి…
శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీ పిజెఆర్ ఫంక్షన్ హాల్ నందు హిందూ బీసీ మహాసభ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం వైపు లక్ష్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండి బీసీలకే ఓటు వేసి బీసీల రాజ్యాధికారం తెచ్చుకునే దిశలో ప్రయాణించాలని…
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి