కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదటిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన మల్కాజిగిరి ఎమ్మేల్యే మైనంపల్లి

Spread the love

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదటిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన మల్కాజిగిరి ఎమ్మేల్యే మైనంపల్లి హనుమంత్ రావ్ కి శంషాబాద్ విమానాశ్రయం లో స్వాగతం పలికిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page