మైనంపల్లి హన్మంతరావ్ ఆధ్వర్యంలో…

మైనంపల్లి హన్మంతరావ్ ఆధ్వర్యంలో…బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిక…. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి తమ్ముడు ఎడ్ల రాహుల్ రావ్ మైనంపల్లి హన్మంత రావ్ సమక్షంలో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి…

కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హన్మంతరావు

కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హన్మంతరావు ,రాష్ట్ర సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి ,టీపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ముఖ్య అతిధులుగా…

కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హన్మంతరావు

కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హన్మంతరావు ,రాష్ట్ర సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి ,టీపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ముఖ్య అతిధులుగా…

బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేత మైనంపల్లి హన్మంతరావు

ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేత మైనంపల్లి హన్మంతరావును.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కుత్బూల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కొలన్. హన్మంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావడం ద్వారా పార్టీ మరింతగా బలపడిందని…

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదటిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన మల్కాజిగిరి ఎమ్మేల్యే మైనంపల్లి

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదటిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన మల్కాజిగిరి ఎమ్మేల్యే మైనంపల్లి హనుమంత్ రావ్ కి శంషాబాద్ విమానాశ్రయం లో స్వాగతం పలికిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసిన మైనంపల్లి

ఇటీవల బి‌ఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంత రావు ని వారి నివాసంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది. మైనంపల్లి నివాసానికి మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి భారాస కార్యకర్తలు, కార్పొరేటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్…

ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయ పితామహుడు కీర్తిశేషులు కె.ఎం.పాండు 78వ జయంతి సందర్బంగా కె.ఎం. పాండు మెమోరియల్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు ఇతర నాయకులు.

పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్యేలు కె.పి. వివేకానంద్ , మైనంపల్లి హనుమంత్ రావు ..

సాక్షిత : * పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు కీ.శే. గూడెం విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవలే గుండెపోటుతో మృతి చెందడంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని పఠాన్ చేరులోని వారి నివాసంలో పరామర్శించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్…

మైనంపల్లి హన్మంతరావును ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణా రావు, బేతి సుభాష్ రెడ్డితో కలిసి పరామర్శించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : మోకాలు శస్త్రచికిత్స చేయించుకున్న మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు , ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి…

You cannot copy content of this page