కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసిన మైనంపల్లి

Spread the love

ఇటీవల బి‌ఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంత రావు ని వారి నివాసంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

Related Posts

You cannot copy content of this page