ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయ పితామహుడు కీర్తిశేషులు కె.ఎం.పాండు 78వ జయంతి సందర్బంగా కె.ఎం. పాండు మెమోరియల్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు ఇతర నాయకులు.

Related Posts

You cannot copy content of this page