ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొన్న ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

Spread the love

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ, అర్బన్,రూరల్ మండల ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొన్న ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.
పార్ల మెంట్ ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలు, నాయకులకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
పోలాస గ్రామం,జగిత్యాల పట్టణము లో
మంగళవారం నాడు బి అర్ ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం ఉన్నందున విజయవంతం చేయాలని,ప్రచారం లో పాల్గొనాలని కోరారు..

Related Posts

You cannot copy content of this page