బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి

బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సాక్షిత : ములుగు మండలం లోని రాయిని గూడెం గ్రామములో అంగరంగ వైభవంగా జరిగిన…

చైతన్యపురి డివిజన్ల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం,

ఎల్ బీనగర్ నియోజకవర్గంలో గడ్డిఅన్నారం, కొత్తపేట, చైతన్యపురి డివిజన్ల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, హాజరైన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు,…

మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశం

మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి రావు గారు……మరియు నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి మరియు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైఎస్ఆర్…

ఈ నెల 6న ఆయన చేరికకు ముహూర్తం ఖరారైందంటూ ఆయన ముఖ్య అనుచరుల ద్వారా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలోని కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. అయితే.. ఈ సమావేశానికి భద్రాద్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఈ నెల 6న ఆయన చేరికకు ముహూర్తం…

శంకర్‌పల్లి వీధి వ్యాపారస్తులకు ముఖ్య గమనిక: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

శంకర్‌పల్లి: మార్చి 31: ( సాక్షిత న్యూస్): నేటి నుండి వీధి వ్యాపారస్తులు చెల్లించవలసిన తై బజార్ ఫీజును మున్సిపాల్టీకి చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తై బజార్ ఫీజు తీసుకునే కాంట్రాక్టర్…

ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొన్న ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ, అర్బన్,రూరల్ మండల ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొన్న ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.పార్ల మెంట్ ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ…

కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల పరిచయ సమావేశం.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు కృషి చేయాలని కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…

నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి

నేరేడ్ మేట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్లో కేంద్ర ప్రభుత్వ క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా స్థాయి నైబర్ వుడ్ యూత్ పార్లమెంట్…

శ్రీ శ్రీ శ్రీ రేణుక తల్లి వార్షికోత్సవ మహోత్సవంలో ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్&కార్పొరేటర్:

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 18వ డివిజన్ బాచుపల్లి ఎస్ జెబి హిల్స్ లో శ్రీశ్రీశ్రీ రేణుక తల్లి దేవాలయ వార్షికోత్సవ మహోత్సవంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ కోలన్ వీరేందర్ రెడ్డి ముఖ్య…

అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీ కి చెందిన శ్రీమతి మాలతి కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయల…

You cannot copy content of this page