ఎమ్మేల్యే సాయన్న మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం.

Spread the love

ఎమ్మేల్యే సాయన్న మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న (72) మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం తెలియజేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయనకు ఉందని, ప్రజలతో ఎప్పుడు మమేకమై అనేక సమస్యలను పరిష్కరించి, మృదు స్వభావిగా మంచి పేరు తెచ్చుకున్నారని అన్నరు. సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page