గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గ్రీవిన్స్ డే దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ‘‘గ్రీవెన్స్…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తహశీల్దార్లు పెండింగ్ ముటేషన్లపై వెంటనే చర్యలు చేపట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహసీల్దార్లతో ముటేషన్లు, డొంకల రక్షణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో హైకోర్టు ఇంటీరియం ఆదేశాల మేరకు సస్పెన్షన్ లో ఉన్న ఓరుగంటి కృష్ణయ్యకు టెక్నీకల్ అసిస్టెంట్…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం మాజీ పార్లమెంటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముదిగొండ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మండలంలోని మేడేపల్లి, గోకినేపల్లి, న్యూలక్ష్మీపురం, వనంవారి కృష్ణాపురం గ్రామలను సందర్శించారు. గ్రామాల్లోని పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.…

ఎస్ ఎస్ మరియు బి ఈ ఏస్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ రఫీ కి అరుదైన గొప్ప అవకాశం
ఎస్ ఎస్ మరియు బి ఈ ఏస్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ రఫీ కి అరుదైన గొప్ప అవకాశం సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్…
శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్… తెలంగాణ బిడ్డలను అసత్యలతో భ్రష్టు పెట్టిస్తున్న సీఎం… ఎనిమిదిన్నరేళ్ళు గడిచినా భద్రాచల పుణ్యక్షేత్రం హుండీలో రూ.100 వేసిన పాపాన పోలేదు. దళితబంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు గిరిజన…
జాతీయ పంచాయతీ అవార్డులు 20 లో రాష్ట్రానికి 19 అవార్డులు దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జాతీయ పంచాయతీ అవార్డులు 20 లో రాష్ట్రానికి…
ట్రైకార్ పథకం క్రింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ట్రైకార్ పథకం క్రింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 100 రోజుల పాటు చేపడుతున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తెలంగాణ…