ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్ హుస్సేన్ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో…
గుండే పోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి సంతాపం తెలియజేసిన ఆలంపూర్ సీఐ రాజు జిల్లా లోని ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ లో గుండే పోటు తో మరణించిన హెడ్ కానిస్టేబుల్…
షేక్ సాబ్జీ మృతికి ఏపీ కేబినెట్ దిగ్భ్రాంతి.. 2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్ సభ్యులు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలు ఆరోగ్యశ్రీ పరిధి రూ. 25 లక్షలకు పెంపు…
మోహన్ రెడ్డి మరణం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర సంతాపంబి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటు పటాన్చెరు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెన్నవరం మోహన్ రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…
ఎమ్మెల్యే సాయన్న మృతికి అసెంబ్లీలో సంతాపం.. ఆయన లేని లోటు తీర్చలేనిదన్న సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన అనంతరం అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం…
పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విష్ణువర్ధన్…
తన పాటలతో ప్రజలలో చైతన్యం నింపిన గొప్ప గాయకుడు, రచయిత సాయి చంద్… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రిసాక్షిత ; గుర్రంగూడ లోని నివాసంకు వెళ్ళి సాయిచంద్ పార్దీవ…
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎచ్చెర్ల నియోజకవర్గం కన్వీనర్ నడుకుదిటి ఈశ్వరరావు(NER)తండ్రి అప్పలకొండ ఎకాదశి దినకర్మ సందర్బంగా ఈ రోజు గుంటూరు జిల్లా నంబూరు లో లిటిల్ సిస్టర్స్ ఫర్ పూర్ పీపుల్ స్కూల్ లో సంతాప సభ…
ప్రకాశం జిల్లా ..కానిస్టేబుల్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసి, నివాళులర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్…కానిస్టేబుల్ కుటుంబాన్ని ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఎస్పీ….అతని కుటుంబానికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండగా ఉంటుందని…
జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. హైదరాబాద్: జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి…