లిటిల్ సిస్టర్స్ ఫర్ పూర్ పీపుల్ స్కూల్ లో సంతాప సభ

Spread the love

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎచ్చెర్ల నియోజకవర్గం కన్వీనర్ నడుకుదిటి ఈశ్వరరావు(NER)తండ్రి అప్పలకొండ ఎకాదశి దినకర్మ సందర్బంగా ఈ రోజు గుంటూరు జిల్లా నంబూరు లో లిటిల్ సిస్టర్స్ ఫర్ పూర్ పీపుల్ స్కూల్ లో సంతాప సభ ఏర్పాటు చేసి అనంతరం 150మంది వృద్దులకు అల్ఫాహారం, పాలు ,బ్రేడ్ ,గుడ్డు గుంటూరు కు చెందిన NER అభిమాని కె.విల్సన్ ఏర్పాటు చెయ్యడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page