సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Spread the love

తన పాటలతో ప్రజలలో చైతన్యం నింపిన గొప్ప గాయకుడు, రచయిత సాయి చంద్… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రి
సాక్షిత ; గుర్రంగూడ లోని నివాసంకు వెళ్ళి సాయిచంద్ పార్దీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి తలసాని
సాయిచంద్ మరణించాడన్న వార్త తనను తీవ్రంగా కలచివేసింది
భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన పాటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి
రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా పాట సాయిచంద్ కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది
సాయిచంద్ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను

Related Posts

You cannot copy content of this page