సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన తలసాని శ్రీనివాస్ యాదవ్

తన పాటలతో ప్రజలలో చైతన్యం నింపిన గొప్ప గాయకుడు, రచయిత సాయి చంద్… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపిన మంత్రిసాక్షిత ; గుర్రంగూడ లోని నివాసంకు వెళ్ళి సాయిచంద్ పార్దీవ…

సాయిచంద్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి కేటీఆర్‌

సాక్షిత హైదరాబాద్‌: ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేటీఆర్‌ వెంట మంత్రి సబితా…

సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ గారు ఘన నివాళులు

అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడ లోని సాయిచంద్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయానికి పుష్పాంజలి…

సాయిచంద్ కు ఎంపీ వద్దిరాజు నివాళి

గాయకుడు సాయిచంద్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన ఎంపీ రవిచంద్రరాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.ఎంపీ రవిచంద్ర తన సన్నిహితులు ఆకుల రజిత్, జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులతో కలిసి గుర్రంగూడలోని…

మరుపురాని సాంస్కృతిక యోధుడు సాయిచంద్. ఆయన మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.ఎంపిపి స్నేహశ్రీధర్ రెడ్డి.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాట మాట ద్వారా జనాన్ని చైతన్యపరిచిన సాంస్కృతిక యోధుడు సాయిచంద్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని ఇటిక్యాల ఎంపిపి స్నేహాశ్రీధర్ రెడ్డి అన్నారు.మండలపరిదిలోని ఎర్రవల్లి కూడలిలో సాయిచంద్ కు కన్నీటి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఎంపిపి…

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం

సాక్షిత : డిప్యూటీ స్పీకర్ కార్యాలయం…సికింద్రాబాద్రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నానని తెలిపారు.తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో…

సాయిచంద్ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు

Election officials inspected Saichand's vehicle.. తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు… .సాక్షిత : మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చండూర్ లో జరిగే బైక్ రాలీలో పాల్గొనేందుకు మునుగోడు నియోజకవర్గం వెళుతున్న…

గిడ్డంగులసంస్థ సాయిచంద్ వాహనాన్నితనిఖీ

తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మునుగోడు నియోజకవర్గం వెళుతున్న తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ వ్యక్తిగత వాహనాలను ఎన్నికల అధికారులు, పోలీసులు…

You cannot copy content of this page