గిడ్డంగులసంస్థ సాయిచంద్ వాహనాన్నితనిఖీ

Spread the love

తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మునుగోడు నియోజకవర్గం వెళుతున్న తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ వ్యక్తిగత వాహనాలను ఎన్నికల అధికారులు, పోలీసులు సాదారణ తనిఖీలు నిర్వహించారు.

అందుకు చైర్మన్ సాయిచంద్ వారికి సహకరించి, తనిఖీలు పూర్తి అయ్యే వరకు వేచి ఉన్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగంగా తనిఖీలు సాధారణం అని వారికి సహకరించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు.

Related Posts

You cannot copy content of this page