మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు

Spread the love

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి నాయకత్వంలో ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఎల్.బి నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ లో బుడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

Related Posts

You cannot copy content of this page