శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా*:“సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం, ఆర్కాట్ పాలెం, రాంనగర్ గ్రామాల నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి సెల్వమని, బాబు లతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 80 కుటుంబాలు”…
సాక్షిత సత్తెనపల్లి : వైసిపి కండువాకప్పుకున్న ధూళిపాళ్ల తెదేపా కార్యకర్తలుమంత్రి అంబటి సమక్షంలో పార్టీలో చేరిక సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత పలు గ్రామాల కీలక సామాజివర్గాల తెదేపా కార్యకర్తలు వైయస్సార్ సిపి తీర్ధం పుచ్చుకుంటున్నారు. సత్తెనలపల్లి మండల పరిధిలోని…
లఖ్నవూ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆదివారం అమ్రోహా, సంభాల్, బులంద్షెహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా…
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Project) వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీసులు పహారా కాస్తున్నారు.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం (AP Government) పాటించని పరిస్థితి. ఏపీ వైపు భారీగా ఆ…
ఎల్లారెడ్డి నియోజకవర్గ బిఅర్ఎస్ పార్టీకి బై బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రామారెడ్డి మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఎండీ అఫ్రోజ్, రామారెడ్డి మండల బిఆర్ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు…
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన తెల్లాపూర్ నాయకులు సాక్షిత : పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ లోని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నైబర్హుడ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మందాడ నరేందర్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు నవారి ప్రభాకర్…
విజయవంతంగా సాగుతున్న పవనన్న ప్రజా బాట 93వ రోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన పరిధి మేరకు కృషి చేస్తానని నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.పవనన్న ప్రజా…
27వ రోజు దీక్షలో పెద్ద ఎత్తున పాల్గొన్న పొందుగల టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసనగా వరుసగా 27 వ రోజు నిరసన తెలిపిన పొందుగల టీడీపీ తెలుగుదేశం పార్టీ జాతీయ…
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ క్లస్టర్ 9కొట్ట కిరణ్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నరసరావుపేటలో 22వ రోజు రిలే నిరాహార దీక్ష కూర్చున్న క్లస్టర్ ఇన్చార్జిలు యూనిట్ ఇన్చార్జులు బూత్ ఇన్చార్జిలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు_…
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో ఎన్ఐఏ సోదాలుప్రజా సంఘాల నాయకుడు ఇంట్లో సోదాలు…… ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో 3 గురు సభ్యులతో కూడిన ఎన్ఐఏ బృందం హైదరాబాద్ నుండి తనిఖీలకు వచ్చినట్లు సమాచారం.…