కొనసాగుతున్న తనిఖీలు.

Spread the love

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో ఎన్ఐఏ సోదాలు
ప్రజా సంఘాల నాయకుడు ఇంట్లో సోదాలు……

ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో 3 గురు సభ్యులతో కూడిన ఎన్ఐఏ బృందం హైదరాబాద్ నుండి తనిఖీలకు వచ్చినట్లు సమాచారం.

వివరాలు తెలియాల్సి ఉంది…

కొనసాగుతున్న తనిఖీలు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page