చంద్రబాబు అక్రమ అరెస్ట్ కి నిరసనగా మైలవరం లో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు

Spread the love

27వ రోజు దీక్షలో పెద్ద ఎత్తున పాల్గొన్న పొందుగల టీడీపీ నాయకులు, కార్యకర్తలు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసనగా వరుసగా 27 వ రోజు నిరసన తెలిపిన పొందుగల టీడీపీ

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నీ నిరసిస్తూ మైలవరంలో 27 వ రోజు రిలే నిరాహర దీక్షలో పాల్గొన్న “పొందుగల గ్రామ” టీడీపీ నాయకులు.

సభావేదిక వద్ద నాయకులు మాట్లాడుతూ, అభివృద్ధి ప్రదాత, విజన్ 2020 సృష్టికర్త నీ, రాజకీయ కక్షతో అరెస్ట్ చేసిన జగన్ రెడ్డి ఆయన దుష్ట పార్టీ కి భవిష్యత్తు లో పాతాళం లోకి ప్రజలే పంపిస్తారు అని విమర్శించారు.

ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పొందుగల టిడిపి ఉప్పు రాజగోపాల్, ఉప్పు విజయ్ బాబు, నంద్యాల వెంకటేశ్వర రావు, నంద్యాల పెద సాంబయ్య, నంద్యాల పంగిడయ్య , G. డోలా నాయక్, B.రంగ, B.జమలయ్యా, S.శేఖర్, B.మల్లిఖార్జున రావు, దేవరకొండ శ్రీను మరియు మైలవరం టౌన్ మరియు మండల పార్టీ నాయకులు మరియు తెలుగుయువత నాయకులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page