మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వసంత . సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను – ఎంపీగా కేశినేని శివనాథ్ (చిన్ని) ని గెలిపించాలని విజ్ఞప్తి. నా జీవన ప్రయాణమంత మైలవరం నియోజకవర్గ ప్రజలతోనే సాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,…
మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. మైలవరం…
జొన్నలగడ్డ గంగాధర్ (మాజీ MPP)ని పరామర్శించిన మైలవరం నియోజకవర్గ YSRCP MLA అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మైలవరం మండలం చంద్రాల గ్రామం మాజీ ఎంపీపీ జొన్నలగడ్డ గంగాధర కి ఇటీవల కాలికి దెబ్బ తగలడంతో ఇంట్లోనే ఉంటు రెస్ట్ తీసుకోవడం జరుగుతుందిఈ…
మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి రావు గారు……మరియు నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి మరియు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైఎస్ఆర్…
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కి మైలవరం నియోజవర్గ తెలుగు తమ్ముళ్లు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగు యువత అధ్యక్షుడు లంకా లితీష్ అధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ళు, పార్టీ నాయకులుఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి ఘన స్వాగతం పలికారు. రానున్న…
కీర్తిరాయునిగూడెంలో రూ.40లక్షలతో సచివాలయం ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, స్ధానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృషితో మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైలవరం మండలం కీర్తిరాయునిగూడెంలో రూ.40లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంగళవారం…
27వ రోజు దీక్షలో పెద్ద ఎత్తున పాల్గొన్న పొందుగల టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కి నిరసనగా వరుసగా 27 వ రోజు నిరసన తెలిపిన పొందుగల టీడీపీ తెలుగుదేశం పార్టీ జాతీయ…
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మైలవరం పట్టణంలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమంలో నేడు 64వ రోజు ఉదయం పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు కలిగిన…
మైలవరం సచివాలయం-5 పరిధిలో సంక్షేమ పథకాలకు రూ.11.48 కోట్లు.-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడి.*సాక్షిత ఎన్టీఆర్ జిల్లా, మైలవరం: మైలవరం పట్టణంలోని సచివాలయం-5 పరిధిలో పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం జగనన్న పాలనలో నేటి వరకు రూ.11,48,45,046లు…
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ వెల్లడి.ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మైలవరం సచివాలయం-4 పరిధిలో సంక్షేమానికి రూ.23,93,01,167లను వెచ్చించినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.మైలవరంలో గడప గడపకు మన…