మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశం

Spread the love

మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి రావు గారు……మరియు నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి మరియు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి

మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా

మైలవరంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మైలవరం నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్ష వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ….. మైలవరం నియోజకవర్గ ప్రజలంతా జగనన్న కుటుంబం అని అందరూ ఐకమత్యంగా ఉండి మైలవరం గడ్డ…. వైఎస్ఆర్సిపి అడ్డా అని మరొకసారి తెలియజేసే విధంగా మైలవరం నియోజకవర్గం నుండి మన అభ్యర్థి సర్నాల తిరుపతి రావుగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తెలియజేసినారు.

ఈ యొక్క కార్యక్రమంలో మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేసినరు.

Related Posts

You cannot copy content of this page