ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి

ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు ధైర్యం,…

మచిలీపట్నం వైఎస్ఆర్సిపి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు)

15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు

రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామంలో పొనుగోటి నాసరరావు సర్పంచ్, పొనుగోటి వెంకట్ రావు మాజీ సర్పంచ్, కొల్లి జగన్నాథ రావు అధ్వర్యంలో 15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు వారి అందరికి పార్టీ కండవ కపి పార్ట్ లోకి…

మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశం

మైలవరం పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి రావు గారు……మరియు నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి మరియు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వైఎస్ఆర్…

గుడివాడ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎస్సీ సెల్ నాయకుల ప్రెస్ మీట్

గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎస్సీ సెల్ నాయకులు…. -టిడిపి ఇంచార్జ్ వెనిగండ్ల రాము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నా ఎస్సీ సెల్ నాయకులు…. వైసీపీఎస్సీ…

గుడివాడ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మైనార్టీ నేతల ప్రెస్ మీట్

అమెరికా రాము, టిడిపి మైనార్టీ నేతలపై దుమ్మెత్తి పోసిన, వైసీపీ నాయకులు…. -ఎన్నికలు అయితే అమెరికా పారిపోయే 100 కోట్ల రాము….వేసిన బిస్కెట్లకు కక్కుర్తి పడిన కొందరి కుక్కల వల్ల గుడివాడలో మైనార్టీలకు తీవ్ర నష్టం…. -కొడాలి నాని పేరు ఎత్తే…

గుడివాడలో కోటి 65లక్షలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైఎస్ఆర్సిపి నేతలు

వైఎస్ఆర్సిపి హయంలో గుడివాడ చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు జరిగాయి- నాయకులు -ఎమ్మెల్యే కొడాలి నాని కృషితో వేలాదికోట్లతో గుడివాడలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించదు…. వారి ధ్యాసంతా ప్రజలకు కలిగే ప్రయోజనాలను అడ్డుకోవడమే గుడివాడ: గుడివాడ పట్టణంలో కోటి 65లక్షల…

వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతు పక్షపాతిఅని మరోసారి నిరూపించిందన్న ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష

వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతన్నల పక్షపాతి అని మరోసారి నిరూపించిందని ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాష పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధ్వర్యంలో రబీ సీజన్లో రైతన్నలకు 40శాతం సబ్సిడీ పై శనగ విత్తనాలు…

ప్రమాణ స్వీకార సభలో నెల్లూరు నగరానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత సమీర్ ఖాన్

పెద్ద దోర్నాల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజా భర్త యల్లేష్ వైఎస్ఆర్సిపి నాయకులు

ప్రకాశం జిల్లా….!!!!! పెద్ద దోర్నాల మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజా భర్త యల్లేష్ వైఎస్ఆర్సిపి నాయకులు పుట్టినరోజు వేడుకలు సన్నిహితులు,స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్యలో అత్యంత వైభవంగానిర్వహించారు, గుమ్మ ఎల్లేష్ కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లు వైఎస్ఆర్సిపి నాయకులు…

You cannot copy content of this page