గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులు అరెస్ట్‌: ఖమ్మం వన్ టౌన్ సిఐ

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులు అరెస్ట్‌: ఖమ్మం వన్ టౌన్ సిఐ ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం వన్ టౌన్ సిఐ ఉదయ్…

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారులను కోల్కత్తాలో అరెస్ట్ చేసిన సిబ్బంది

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బెంగళూరులో…

మియాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు మాదాపూర్ SOT టీం, మియాపూర్ పోలీసులు. IPL మ్యాచుల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ SOT మాదాపూర్ టీం, మియాపూర్ పోలీసులు మాతృశ్రీ…

కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్

కన్నారావును అరెస్ట్ చేసిన ఆదిభట్ల పోలీసులు.. మరికాసేపట్లో రిమాండ్ చేయనున్న పోలీసులు.. హైకోర్టులో కన్నారావు బెయిల్ తిరస్కరణ..

అంతరాష్ట్ర మోటార్ సైకిల్ ల దొంగ అరెస్ట్

మోటార్ సైకిల్ చోరీ ని చేదించిన వెల్దుర్తి పోలీసులు స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా ను అభినందించిన జిల్లా ఎస్పీ ఒకరు అరెస్ట్ ఇద్దరు పరారీ 16 మోటర్ సైకిల్ లు స్వాధీనంవీటి విలువ ₹6,40,000/ కర్నూలు జిల్లా ఎస్పీ…

బుల్లెట్ బైకుల చోరీ ముఠా అరెస్ట్

రూ.8లక్షల ఖరీదైన 6 బైకులను సీజ్ చేసిన పోలీసులు జల్సాలకు అలవాటు పడే బైకులను చోరీ చేశారు: సీఐ యువరాజు రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్ బైకులను) చోరీ చేస్తున్న దొంగల ముఠాను మదనపల్లె పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా అరెస్టుకు…

కవిత అరెస్ట్.. తీగ లాగింది వీళ్లే..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో MLC కవిత హస్తం ఉందని 2022లో ఆగస్టు 21న BJP MP పర్వేశ్ వర్మ, మరో నేత మన్వీందర్ సింగ్ ఆరోపించారు. ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కవిత కలిశారని అన్నారు. అప్పుడు…

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్మహబూబాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని కాకతీయ కళాతోరణం వద్ద మరిపెడ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు 10.5…

457 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

ఆంద్రప్రదేశ్ లో రోజు రోజు కి గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగి పోతున్నాయి…. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంద్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే…అంధ్ర రాష్ట్రము గంజాయి రాష్ట్రం గా మారింది అని రాజకీయ పార్టీలు…

You cannot copy content of this page