కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్  సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు…

Spread the love

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్  సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు…

సబ్దార్ నగర్,రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర లో ప్రజా సమస్యలు ఎమ్మేల్యే కృష్ణారావు తెలుసుకుంటూ ముందుకు సాగారు..

తొమ్మిది సంవత్సరాలలో  అల్లాపుర్ డివిజన్ రుపురేఖలు మార్చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది అని

నియోజక వర్గంలో అర్హులైన ప్రతిఒక్కరికీ విడుతల వారీగా డబుల్ బెడ్ రూములు అందిస్తాం అని చెప్పారు…

సెప్టెంబర్ 2 వ తారీకున 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూంలు అందిస్తున్నాం – అని అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని చెప్పారు..

అభివృధినీ చూసి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు  అని సందర్భంగా ఎమ్మేల్యే కృష్ణారావు అన్నారు.

Related Posts

You cannot copy content of this page