కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో మూడవ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

Spread the love

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో మూడవ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర ,కొనసాగించారు..ఆయన తో పాటు కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ పాల్గొన్నారు…

డివిజన్ లోని హరిజన బస్తీ..సిక్కు బస్తి…మొదలగు ప్రాంతాలలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకునీ…వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..ఈ సందర్భంగా మహిళలు జరిగిన అభివృద్ధి కి కృతజ్ఞతలు చెబుతూ మంగళ హారతులు ఇచ్చారు…

మిగిలివున్న పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలి అని ఎమ్మెల్యే కృష్ణారావు ఆదేశించారు..

Related Posts

You cannot copy content of this page