మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం.. రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు.. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్…
శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ ప్రభుత్వ సమాధానం ఉండనుంది. శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మహబూబ్నగర్…
సేద్య విభాగంలో ప్రారంభమైన ప్రదర్శన….. సాయంత్రం సబ్ జూనియర్స్ విభాగంలో ప్రదర్శన…. -వృషభరాజాల ప్రదర్శన తిలకించేందుకు వేలాదిగా రైతులు, ప్రజానికం తరలిరావడంతో కోలాహలంగా కే కన్వెన్షన్ ప్రాంగణం…. గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నాని-కొడాలి చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడ కే కన్వెన్షన్…
ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని ముచ్చటగా మూడవ సారి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేసిన ఎన్.టి.ఆర్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు…. 125 – గాజులరామారం డివిజన్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్ మరియు అంబేద్కర్ నగర్…
వికారాబాద్ టౌన్ మూడవ రోజుకు చేరిన అంగన్వాడి టీచర్ల సమ్మె పర్మినెంట్ అయ్యేవరకు పోరాడుతాం
మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఫలితాల పైన చర్చలో భాగంగా కె.పి. వివేకానంద్ అసెంబ్లీలో ప్రసంగించారు.. సాక్షిత : ప్రజల యొక్క ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్…
కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో మూడవ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర
కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో మూడవ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర ,కొనసాగించారు..ఆయన తో పాటు కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ పాల్గొన్నారు… డివిజన్ లోని హరిజన బస్తీ..సిక్కు బస్తి…మొదలగు ప్రాంతాలలో ప్రజా…
తిరుపతి శ్రీనివాససేతు మూడవ దశ ట్రైల్ రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాససేతు మూడోదశ పనులు పూర్తిచేసుకుని ట్రైల్ రన్ కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్…
సాక్షిత : తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాససేతు మూడోదశ పనులు పూర్తిచేసుకుని ట్రైల్ రన్ కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి…
ప్రకాశం జిల్లా మార్కాపురం శివాజీ నగర్ మూడవ లైన్ లోని ఓ ఇంట్లో ఎవరు లేని సమయంలో చోరి…ఇంటి తాళం పగలకొట్టి, బీరువా తాళలు తీసి 27 తులాల బంగారు ఆభరణాలు 6 వేల రూపాయలు నగదు ను అపహరించుకు వెళ్ళిన…