ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని ముచ్చటగా మూడవ సారి భారీ మెజారిటీ

Spread the love

ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని ముచ్చటగా మూడవ సారి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేసిన ఎన్.టి.ఆర్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు….

125 – గాజులరామారం డివిజన్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్ మరియు అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద కే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే ని తమ కాలనీలకు ఆహ్వానించి తమ కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు మరియు ఎల్లవేళలా తమకు అండగా వుంది తన సహాయ సహకారాలు అందించినందుకు ఘనంగా సన్మానించి నవంబర్ 30 వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే ని అత్యధిక మెజారిటీతో ముచ్చటగా మూడవసారి గెలిపించుకుంటాం అని తీర్మానాలు చేశారు..

ఎన్.టి.ఆర్ నగర్ – ప్రెసిడెంట్ ఇబ్రహీం ఖాన్ జనరల్ సెక్రటరీ, చంద్రశేఖర్ గౌడ్, తాహెర్, వీరేష్, ఉపేందర్, శ్రీనివాస్ గౌడ్, హాజీ, సల్మాన్, హమీద్

అంబేద్కర్ నగర్ – నవాబ్, సంతోష్, జహాంగీర్, బిలాల్ భాయ్, రాజా భాయ్, వెంకట్, ఇమ్రాన్, గోపాల్ రావు, అసర్ ఖాన్, సాధు ఖాన్, విశాల్, దేవిదాస్, మధుకర్, బాలిక, వసంత, తదితరులు పాల్గొన్నారు

సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, రషీద్ బేగ్, పర్శ శ్రీనివాస్, మూసా ఖాన్, మసూద్, దూలప్ప, గోవర్ధన్ రెడ్డి, దిలీప్, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్, చిన్న చౌదరి,నగేష్, సుంకరి చందు, మహేష్, తెలంగాణ సాయి, జునైద్, లక్ష్మణ్, హమీద్, మౌలానా మహిళా నాయకురాలు, ఫార్జ్హన, షమీమ్,మామి, సుజాత, పార్వతి, ఊర్మిళ,ఎన్.టి.ఆర్. నగర్ సంక్షేమ సంఘం తదితరులు పాల్గొన్నారు

Whatsapp Image 2023 10 17 At 3.37.16 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page