కూకట్ పల్లి నియోజక వర్గం ఓల్డ్ బోయిన్ పల్లి లో ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

Spread the love

సాక్షిత : *కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి 2వేల మంది మహిళలకు చీరలు, వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ చేసారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ..
దేశంలో ఎక్కడలేని విధంగా ఐటి కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చి ఐటిలో దేశంలోనే తెలంగాణరాష్ట్రంను ముందంజలో ఉంచిన నాయకుడు మంత్రి కేటీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు..
దేశ రాజకీయాలలో కేసీఅర్ కీలక పాత్ర వహించాలని.. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేటీఆర్ అవ్వాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే కృష్ణారావు అభిప్రాయం వ్యక్తం చేశారు..

Related Posts

You cannot copy content of this page