శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.

Spread the love

శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.

శ్రీ సీతారాముల కళ్యాణం

శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.

సూర్యాపేట30 మార్చి (సాక్షిత ప్రతినిధి)

సూర్యపేట జిల్లా కేంద్రంలోని
శ్రీ వేదాంత భజన మందిరంతో పాటు అలంకార్ సెంటర్, విద్యానగర్, చర్చి కాంపౌండ్, శ్రీ రాం నగర్, బాలాజీ నగర్ లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల వద్ద నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వారి సతీమణి సునితతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం అని,పాడి పంటలు, ఉద్యోగ, వ్యాపారాలతో ప్రతి ఇంటా సిరులు నిండాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలన్నారు. ఐక్యతను పెంచుకుంటూ మరింత అభివృద్ధి సాదించుకుందామని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలని ప్రారంభించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page