భారీగా గంజాయి స్వాధీనం చేసుకొన్న కోదాడ రూరల్ పోలీసులు,

Spread the love

సాక్షిత కొదాడ : భారీగా గంజాయి స్వాధీనం చేసుకొన్న కోదాడ రూరల్ పోలీసులు, మధ్యాహ్నం 15.30 గంటల సమయం లో రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీస్ చెక్ పోస్ట్ వద్ద గంజాయి ని కారు లో వదిలిపెట్టి పారి పోతుండగా కోదాడ రూరల్ పోలీసులు గంజాయి తో సహా కారు స్వాధీనం చేసుకొని నేరస్తులను పట్టుబడి చేసి కోదాడ తహసీల్దార్ సమక్షం లో రిమాండుకు తరలించారు. కోదాడ DSP G వెంకటరశ్వరరెడ్డి అద్వర్యం లో ఇట్టి కేసును చేదించి నిందితుల ను పట్టుబడి చేసి 117.30 కేజీల గంజాయి, ఒక ఇండికా కారు మరియు మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం లో చాక చక్యం ప్రదర్శించిన కోదాడ రూరల్ సీఐ PND ప్రసాద్, కోదాడ రూరల్ ఎస్ ఐ సాయి ప్రశాంత్, చిలుకూరు ఎస్ ఐ శ్రీనివాస్, HC సమ్మద్, PC నిరంజన్, ఉపేందర్, శ్రీకాంత్, సుధాకర్ లను సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page