గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులు అరెస్ట్: ఖమ్మం వన్ టౌన్ సిఐ ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం వన్ టౌన్ సిఐ ఉదయ్…
గంజాయి మత్తులో చిత్తవుతున్న యువతఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా భారీగా పెరుగుతోంది. దీని నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే గత రెండేళ్ల…
గంజాయి, కల్తీకల్లు, అల్ట్రాజోలం, డైజోఫార్మ్ అమ్మితే కఠిన చర్యలు: సిఐ వీరబాబు గౌడ్ శంకర్పల్లి: గంజాయి, కల్తీకల్లు, అల్ట్రాజోలం, డైజోఫార్మ్ ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని మోకిల సిఐ వీరబాబు గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ…
అనునిత్యం ఇతర రాష్ట్రాల నుండి రైళ్లు రాక, పోకలు కు సౌత్ సెంట్రల్ రైల్వే నిలయాలలోలో ఏపీ లో ప్రసిద్ది గాంచిన గుంటూరు రైల్వే స్టేషన్లో ఈరోజు(సోమవారం) ఉదయం 4: 30 గంటలకు రాయగడ నుంచి గుంటూరు కు చేరుకున్న రైలు…
చిట్యాల పట్టణంలోని జాతీయ రహదారిపై భువనగిరి ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం ఉదయం మోటార్ బైక్ పై గంజాయి రవాణ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్పల్లి సీఐ కె. నాగరాజు పేర్కొన్నారు. సిఐ తెలిపిన వివరాలివున్నాయి నల్లగొండలోని పానగల్…
హనుమాన్ జంక్షన్ సమీపంలోనిబొమ్ములూరు చెక్ పోస్ట్ వద్ద గంజాయి రవాణాను గుర్తించిన జిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్పీ
నలుగురు (4) గంజాయి స్మగ్లర్ లు అరెస్ట్, సుమారు 12.100 కేజీలు బరువున్న ఎండు గంజాయి, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం. (1) మదెం సుస్మంత్ కుమార్, వయస్సు 21 సం,,లు, s/o ఆశీర్వాదం, విద్యార్థి, నివాసము గొల్లపల్లి గ్రామం, మైదుకూరు…
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్మహబూబాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని కాకతీయ కళాతోరణం వద్ద మరిపెడ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు 10.5…
ఆంద్రప్రదేశ్ లో రోజు రోజు కి గంజాయి స్మగ్లింగ్ కేసులు పెరిగి పోతున్నాయి…. పక్క రాష్ట్రాల నుండి కూడా ఆంద్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే…అంధ్ర రాష్ట్రము గంజాయి రాష్ట్రం గా మారింది అని రాజకీయ పార్టీలు…
సైబరాబాద్ ఎస్ఓటి రాజేంద్రనగర్ పోలీసుల బృందం శంకర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి కలాన్ గ్రామంలో దాడులు నిర్వహించారు. సుధీర్ (50) అనే రైతు తన వ్యవసాయ భూమిలో వందల సంఖ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్…