విద్యుత్ బాదుడుకు వ్యతిరేకంగా నరసరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు

Spread the love

నరసరావుపేట నియోజకవర్గంలో జొన్నలగడ్డ,రొంపిచర్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో ధర్నా

ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు

విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డా౹౹చదలవాడ డిమాండ్

పెరిగిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడి చేస్తామని డా౹౹చదలవాడ హెచ్చరిక

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page