తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భువనేశ్వరి ఎల్లుండి…
టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు… విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. .. ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స…
చండ్రాజుపాలెం లో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలుకండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు గుంజ మస్తాన్ రావు, గుంజా వెంకటేష్, మహంకాళి ఖాదర్ వలీ వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు…
పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పందించారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై వైసీపీ పోకిరి వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కచ్చితంగా అధికారం…
కండువా కప్పి ఆహ్వానించిన పెదకూరపాడు నియోజకవర్గ యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి . అచ్చంపేట మండలంలో వైఎస్సార్సీపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమం.. ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.…
వైఎస్సార్సీపీలో చేరిన జనసేన, టీడీపీ కార్యకర్తలుకండువా కప్పి ఆహ్వానించిన పెదకూరపాడు నియోజకవర్గ యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామానికి చెందిన నరుకుళ్లపాడు మాబు, ఆళ్లూరి రాజేష్, సాధినేని శివ బాలకృష్ణ, బత్తుల నాగేశ్వరరావు తదితరులు వైఎస్సార్సీపీలో…
వైఎస్సార్సీపీలో చేరిన పెదకూరపాడు టీడీపీ కార్యకర్తలు*కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు * సాక్షిత : పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. పెదకూరపాడు…
బాపట్ల లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ఎన్నికలలో వ్యూహ ప్రతివ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చ ఉదయం పది గంటలకు హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు.
మార్కాపురంలో వచ్చిన స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది వెలుగొండపకు ఫౌండేషన్ వేసింది నేనే. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారు ముఖ్య మంత్రి మూడు రాజధానులు కడతానని చెబుతున్నాడు మూడు ముక్కల ఆట ఆడి అసలు…
బీజేపీ టికెట్ రాకపోవడంతో నిర్ణయం ఇప్పటికే చంద్రబాబుతో కలిసి నడుస్తానని ప్రకటన విజయనగరం ఎంపీ టికెట్ రఘురామకు ఇస్తారంటూ ప్రచారం