ఒకరు మాస్… మరొకరు క్లాస్.. ఒకరు మీసం తిప్పి తొడకొడితే.. మరొకరు అందరికి నమస్కారం పెడుతూ ముందుకు సాగుతుంటారు. ఒకర గ్రామ సభల్లో అనర్ఘళంగా మాట్లాడితే, మరొకరు కార్నర్ మీటింగ్స్లో తనదైన శైలిలో హితబోధ చేస్తుంటారు. ఆ ఇద్దరూ నేతలు వచ్చే…
పల్నాడు రోడ్డులోని అనగా 19వ వార్డు నందు నూతన సచివాలయం & బి.సి కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇళ్ల పట్టాలు పంపినిచేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ ,మరియు వార్డ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,…
15 లక్షల మంది కార్యకర్తలతో కనివీని ఎరుగని రీతిలో పల్నాడులో మార్చ్ 3న వైఎస్ఆర్సీపీ సిధ్ధం సభ: అనిల్ కుమార్ యాదవ్ వచ్చే నెల మూడో తేదీన జరిగే సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అలాగే పల్నాడు ప్రజలు పెద్ద ఎత్తున…
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జగన్నన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన *పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్, ఈ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ,ఆర్ధిక,ఆస్తి తగాదాలు,ఉద్యోగ మోసాలు మొదలగు ఆయా…
పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందించిన పల్నాడు జిల్లా దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి ఎం సుధాకర్ రావు . ఎం సుధాకర్ రావు ఒంగోలు పిటిసి లో డీఎస్పీ గా…
పల్నాడు జిల్లా నరసరావుపేట లో “ఔషధ తనిఖీ” అధికారి వారి నూతన కార్యాలయం కొరకు భూమి పూజ నిర్వహించిన..నరసరావుపేట శాసనసభ్యులు డా౹౹గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి .._* _సాక్షిత : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట లింగంగుంట లో ఎస్పీ వారి కార్యాలయం ఎదురు…
నరసరావుపేటలో చంద్రబాబు సభకు స్థలాన్ని పరిశీలించిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,టీడీపీ నేతలు పల్నాడు గడ్డ పై నుండి సవాల్ చేస్తున్నా…వచ్చేది తెలుగుదేశమే నరసరావుపేటలో జరగనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి సభకు…
మిచౌంగ్ తుఫాన్ వల్ల విస్తృతంగా వర్షాలు పడనున్న నేపథ్యంలో నేటి మధ్యాహ్నం నుంచి, రేపు పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈదురు గాలులతో…
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించిన సత్తెనపల్లి టౌన్ సీఐ పి ప్రభాకర్
పల్నాడు జిల్లా పోలీస్….. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించిన సత్తెనపల్లి టౌన్ సీఐ పి ప్రభాకర్ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో బాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు రూరల్ సర్కిల్…
పల్నాడు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదని చెప్పిన జిల్లా ఎస్పీ Y.రవి శంకర్ రెడ్డి ఐపీఎస్ ,.* టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏసీబీ…