పల్నాడు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

పల్నాడు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదని చెప్పిన జిల్లా ఎస్పీ Y.రవి శంకర్ రెడ్డి ఐపీఎస్ ,.* టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏసీబీ…

భూ ఆక్రమణల పై పల్నాడు జిల్లా కలెక్టర్ కి ఆధారాలతో సహా నివేదిక

పల్నాడు జిల్లా..నరసరావుపేట పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేసిన భూ ఆక్రమణల పై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో సహా నివేదికను ఇచ్చి, జివి ఆంజనేయులు పై చట్ట పరమైన చర్యలు…

వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు.

పల్నాడు జిల్లా.. వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బొల్లా బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు అధ్యక్షతన జరగ్గా.. ముఖ్య అతిథిగా పల్నాడు…

పిడుగురాళ్ల: పట్టణ బొడ్రాయి సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

*పల్నాడు జిల్లా. పిడుగురాళ్ల: పట్టణ బొడ్రాయి సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి* గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన పిడుగురాళ్ల బొడ్రాయి సెంటర్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతిరోజు కూరగాయల మార్కెట్లో పనిచేస్తూ కనిపిస్తాడని, వచ్చిన డబ్బులతో తాగి గుడి…

భరోసా ఇచ్చేనందుకు యువ తేజం

పల్నాడు జిల్లా జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు, దగాపడ్డ యువత, మాయమాటలు నమ్మి మోసపోయిన ప్రజలకు నేనున్నా అనే భరోసా ఇచ్చేనందుకు యువ తేజం , తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం…

అంకాలమ్మ తల్లి దేవస్థానo

పల్నాడు వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం చిన్నకొండాయపాలెం గ్రామంలో వీర్ల అంకాలమ్మ తల్లి దేవస్థాన పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన *వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు* వారితో పాటు…

విద్యుత్ ఘాతానికి 80 గొర్రెలు మృతి

*విద్యుత్ ఘాతానికి 80 గొర్రెలు మృతి.* *పల్నాడు జిల్లా.* క్రోసూరు మండలం బలెమర్రు గ్రామంలో పంట పొలంలో విద్యుత్ ఘాతానికి 80 గొర్రెలు మృతి చెందాయి. మండలంలోని విప్పర్ల గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు 80 గొర్లను సమీపంలోని బలెమర్రు గ్రామం…

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం..

అకాల వర్షంతో నష్టపోయిన మొక్కజొన్న రైతు. వర్షంతో మొలకెత్తిన మొక్కజొన్న పంటను పరిశీలించిన జీ.వి ఆంజనేయులు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలి. పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీ.వీ ఆంజనేయులు…

పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్ధాల కల, అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికెపూడిశెల లిఫ్టె ఇరిగేషన్‌

పల్నాటి ప్రాంత వాసుల 7 దశాబ్ధాల కల, అతిపెద్ద నీటి ప్రాజెక్టు వరికెపూడిశెల లిఫ్టె ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టం అయిన వైల్డ్ లైఫ్ (వన్య ప్రాణుల) అనుమతులకు క్లియరెన్స్‌లను కేంద్రం ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి.. క్లియరెన్స్‌లు పొందటానికి…

మాచర్ల నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమనులందరికీ రంజాన్‌ పండుగ (ఈద్‌ ముబారక్‌) శుభాకాంక్షలు

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా మాచర్ల పట్టణం 23వ వార్డులోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక పార్ధన కార్యక్రమంలో పాల్గొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి…

You cannot copy content of this page