భూ ఆక్రమణల పై పల్నాడు జిల్లా కలెక్టర్ కి ఆధారాలతో సహా నివేదిక

Spread the love

పల్నాడు జిల్లా..
నరసరావుపేట పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేసిన భూ ఆక్రమణల పై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో సహా నివేదికను ఇచ్చి, జివి ఆంజనేయులు పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ విషయం పై కమిటీ ని ఏర్పాటు చేసి, ఆక్రమణలకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page