గత ప్రభుత్వ హయాంలో యద్దేచ్చగా భూ దందా కొనసాగించిన కొందరు వ్యక్తులు కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా తమ దందాను కొనసాగిస్తున్నారని , వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి…
భూ సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టాలి:జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి IAS తహసిల్దారులతో కలెక్టర్ సమావేశం.. గద్వాల జిల్లాధరణి, రెవెన్యూ , ఇనాం భూములకు సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టి పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేయాలనీ జిల్లా…
269 ఎకరాలు భూసేకరణ చేస్తామని చెప్పి, 163 ఎకరాలకు పరిహారం ఇచ్చిన సింగరేణి యాజమాన్యంసాక్షిత : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో సింగరేణి ఓసీపీ 5 ప్రాజెక్టు కోసం గ్రామంలో 269 ఎకరాలు సేకరించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా…
జగనన్న శాశ్వత భూహక్కు పాటూరులో రైతులకు భూ రక్షా — భూ హక్కు పత్రాలు పంపిణీ చేసిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎలక్షన్లకు ముందు పగటివేషగాళ్ళు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి
పల్నాడు జిల్లా..నరసరావుపేట పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేసిన భూ ఆక్రమణల పై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో సహా నివేదికను ఇచ్చి, జివి ఆంజనేయులు పై చట్ట పరమైన చర్యలు…
ఆయా గ్రామాల ప్రజల అవసరార్ధం సర్వీస్ రోడ్లు నిర్మించాలి. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ . ఎన్టీఆర్ జిల్లా, అమరావతి-నాగపూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూసేకరణ నిమిత్తం భూములు ఇచ్చే రైతులకు సరైన క్రమ పద్ధతిలో నష్టపరిహారం…
జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ : జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి…
సాక్షిత తిరుపతి* : వై.ఎస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకము సమగ్ర రీ సర్వే వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన మన తిరుపతిలోని 102 సచివాలయాలకు శ్యామ్ సంగ్ గ్యాలక్సి ట్యాబులను అందించడం…
రెవిన్యూ, అటవీ భూ సమస్యల పరిష్కారానికి ఇరు శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలి. రెవిన్యూ, అటవీ భూ సమస్యల పరిష్కారానికి ఇరు శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ మందిరంలో రెవెన్యూ, అటవీ…
ప్రకాశం జిల్లామార్కాపురం….నేను నా తమ్ముడు భూ కబ్జాలకు పాల్పడలేదు – చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి – నా తమ్ముడు తప్పు చేసినట్టు నిరూపిస్తే జైలుకు పంపేందుకు సిద్ధం : మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి నా తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి…