మార్కాపురం….
నేను నా తమ్ముడు భూ కబ్జాలకు పాల్పడలేదు – చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

Spread the love

ప్రకాశం జిల్లా
మార్కాపురం….
నేను నా తమ్ముడు భూ కబ్జాలకు పాల్పడలేదు – చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి – నా తమ్ముడు తప్పు చేసినట్టు నిరూపిస్తే జైలుకు పంపేందుకు సిద్ధం : మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి

నా తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మీకు చేతనైతే ఇక్కడే ఉన్నారు కాబట్టి సబ్-కలెక్టర్ కార్యాలయానికి రండి. ఇద్దరం కలిసి విచారిద్దాం. నా తమ్ముడు తప్పు చేసినట్లు నిరూపిస్తే జైలుకు పంపడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా.. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం పద్దతికాదు :

Related Posts

You cannot copy content of this page