ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది.. ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ఈ ఉదయం కోవింద్…
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం- బుధవారం మరో రెండు శాఖలతో సమీక్ష నిర్వహించిన కమిటీ రాష్ట్రంలో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ నేడు మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం…
తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్ సాక్షిత : తిరుపతి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలపై నివేదిక సిద్ధం చేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్…
రాజమహేంద్రవరం: చంద్రబాబు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల మెడికల్ రిపోర్ట్. మెడికల్ రిపోర్ట్ ను బటయపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుంది అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి…
శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీ పిజెఆర్ ఫంక్షన్ హాల్ నందు హిందూ బీసీ మహాసభ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం వైపు లక్ష్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండి బీసీలకే ఓటు వేసి బీసీల రాజ్యాధికారం తెచ్చుకునే దిశలో ప్రయాణించాలని…
పల్నాడు జిల్లా..నరసరావుపేట పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేసిన భూ ఆక్రమణల పై పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో సహా నివేదికను ఇచ్చి, జివి ఆంజనేయులు పై చట్ట పరమైన చర్యలు…
IT aggression in Minister Mallareddy case..Report submitted to ED మంత్రి మల్లారెడ్డి కేసులో ఐటీ దూకుడు..ఈడీకి సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు సాక్షిత హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి కేసులో ఐటీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు జరిపిన సోదాలు,సేకరించిన సాక్ష్యాధారాలకు…