డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్బంగా నివాళులర్పించిన జి.వి.ఆంజనేయులు.

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణము. స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త,మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా. పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గల వారి విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించి జయంతి వేడుకల్లో పాల్గొన్న…

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లో నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం జాషువా కళాప్రాంగణం నందు నిర్వహించిన జయంతి వేడుకల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండశాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు…

జై భీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ జడ్జి జడ శ్రావణ్ కుమార్ ని గౌరవప్రదంగా కలిసిన అట్లూరి విజయ్ కుమార్

దళితుల అభ్యుదయానికి పాటుపడుతున్న జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ ని తమ కార్యాలయంలో వినకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అట్లూరి విజయ్ కుమార్ గౌరవంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా అట్లూరి విజయ్…

పల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ను సన్మానించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి

సాక్షిత : షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిపల్నాడు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన షేక్. అక్బర్ జానీ భాషా ను మాచర్ల ఎమ్మెల్యే జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్ పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ఘనంగా సత్కరించారు. కారంపూడిలో జరిగిన…

తెలుగుదేశంపార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండల కేంద్రం. తెలుగుదేశంపార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జి.వి.ఆంజనేయులు ఆదేశాలు మేరకు, నూజెండ్ల తెలుగు గ్రామ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో. నూజెండ్ల మండలంలోని…

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జి.వి.ఆంజనేయులు ఆదేశాలు మేరకు, వినుకొండ పట్టణo లోని టీడీపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలలో కీర్తిశేషులు…

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి తిరుణాళ్ళ సందర్భంగా స్వామి వారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించిన.పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వి ఆంజనేయులు మరియు…

ప్రశాంతమైన పల్నాడు పల్లెల్లో వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని అమలు చేస్తున్నారు

ప్రశాంతమైన పల్నాడు పల్లెల్లో వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని అమలు చేస్తున్నారు పల్నాడు జిల్లాలో వరుస దాడులతో వైసీపీ గుండాలు రెచ్చిపోతుంటే పోలీసులు నిద్రపోతున్నారా? నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పల్నాడులో వైసీపీ గూండాలు సృష్టిస్తున్న విధ్వంసం…

పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. మాజీ ఎంపీపీ ఇంట్లోకి ప్రవేశించి…

Firing in Palnadu district. Ex-MPP entered house… పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. మాజీ ఎంపీపీ ఇంట్లోకి ప్రవేశించి… ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్లు…

పల్నాడు జిల్లా సమీక్ష సమావేశం

పల్నాడు జిల్లా సమీక్ష సమావేశం లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి * *సాక్షిత : * పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేట పట్టణంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన పల్నాడు జిల్లా సమీక్ష సమావేశంలో నరసరావుపేట శాసనసభ్యులు…

You cannot copy content of this page