డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్బంగా నివాళులర్పించిన జి.వి.ఆంజనేయులు.

Spread the love

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణము.

స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త,మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా.

పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గల వారి విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించి జయంతి వేడుకల్లో పాల్గొన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జి.వి.ఆంజనేయులు ఇంకా పలువురు టీడీపీ నాయకులు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page