పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్

Spread the love

పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందించిన పల్నాడు జిల్లా దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి ఎం సుధాకర్ రావు .

ఎం సుధాకర్ రావు ఒంగోలు పిటిసి లో డీఎస్పీ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో బాగంగా పల్నాడు జిల్లా దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ గా రావడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించినారు .

పల్నాడు జిల్లాలో మహిళలపై జరిగే నేరాలను నియంత్రించాలని ఫోక్సో కేసులలో ట్రయల్ త్వరగా జరిగేలా చూసి నిందితులకు శిక్ష పడేలా చేసి బాధితులకు భరోసా కల్పించాలని ఇటువంటి నేరాలు అదుపులో ఉండే విధంగా కౌన్సిలింగ్ లు నిర్వహించాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు…

Related Posts

You cannot copy content of this page